రేణిగుంట–ఎర్పేడు ప్రాంతాల్లో డ్యూయాంగన్ దర్యాప్తు. |

0
41

తిరుపతి జిల్లా రేణిగుంట, ఏర్పేడు ప్రాంతాల్లో చైనా దేశస్థుడైన డ్యూయాంగన్ నివాసాలపై Enforcement Directorate (ED), Intelligence Bureau (IB) అధికారులు అక్టోబర్ 9న సోదాలు నిర్వహించారు. 

 డ్యూయాంగన్ ‘Big Kitchen’ అనే హోటల్ ద్వారా చైనా ఉద్యోగులకు సేవలు అందిస్తూ, పన్నులు చెల్లించకుండా కోట్ల రూపాయల లావాదేవీలు చైనా దేశానికి మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

 అతని స్క్రాప్ గోడౌన్, బ్యాంకు ఖాతాలు, వివిధ కంపెనీల పేరుతో నిర్వహించిన వ్యాపారాలపై అధికారులు విచారణ చేపట్టారు. 

2021లో వీసా ఉల్లంఘన, ఫోర్జరీ కేసులతో అతను అరెస్టయ్యాడు. ప్రస్తుతం తిరుపతి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు తిరుపతి జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Search
Categories
Read More
Telangana
రైతు భరోసా, మెట్రోపై తెలంగాణ కేబినెట్ |
తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన...
By Bhuvaneswari Shanaga 2025-10-16 05:11:19 0 24
BMA
BMA: Standing Strong With You – Your Health, Your Security, Our Priority
BMA: Standing Strong With You – Your Health, Your Security, Our Priority ❤️ At Bharat...
By BMA (Bharat Media Association) 2025-04-28 05:39:59 0 2K
Bharat Aawaz
భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!
భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను,...
By Bharat Aawaz 2025-06-24 05:10:20 0 1K
Telangana
డేటా సెంటర్ ఒప్పందం.. ఢిల్లీకి సీఎం పర్యటన |
అమరావతిలో నేడు CRDA (Capital Region Development Authority) కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు...
By Bhuvaneswari Shanaga 2025-10-13 06:29:01 0 32
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com