ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో జోగికి షాక్ |
Posted 2025-10-08 09:39:33
0
29
ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ డెన్ను పరిశీలించిన జోగి రమేష్, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధులకు అడ్డంకి కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ ఎస్ఐ పెద్దిరాజు ఫిర్యాదు మేరకు జోగి రమేష్తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది.
ఈ కేసు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యల భాగంగా ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయంగా ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నెస్లే మార్పు ప్రణాళికలో భారీ లేఆఫ్లు |
ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ నెస్లే, తన వ్యాపార మార్పు ప్రణాళికలో భాగంగా...
ప్రాణహిత ప్రాజెక్టు: గ్రావిటీ మార్గం వైపు ప్రభుత్వం మొగ్గు |
మంచిర్యాల: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల వరకు నీటి తరలింపుకు...
2047 హైదరాబాద్: హరిత, మానవతా, ప్రపంచ అనుసంధానం |
హైదరాబాద్:2047 నాటికి హైదరాబాద్ను మానవతా విలువలతో కూడిన, పచ్చదనం పరిరక్షించే, ప్రపంచంతో...