మూతపడిన స్కూల్లో అల్ఫాజోలం తయారీ: దాడులు చేసిన ఈగల్ టీం. భారీగా ఆల్ఫాజోలం పట్టివేత

0
96

సికింద్రాబాద్ కంటోన్మెంట్:   బోయిన్ పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ టీంకు పాఠశాలలో  ఆల్ఫాజోరం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాడిలో దొరికిన అల్పాజోలం విలువ మార్కెట్లోసుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా. పాత స్కూలు భవనంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం వారిని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించారు.  

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
అధికారులపై చర్యకు వైఎస్సార్‌సీపీ డిమాండ్ |
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పోలీస్ అధికారిపై జరిగిన అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
By Bhuvaneswari Shanaga 2025-10-07 05:13:14 0 24
Telangana
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.      మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-03 16:39:26 0 617
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com