పేరెంట్స్ డే కు హాజరైన నందవరం బిజెపి నాయకులు
Posted 2026-07-25 01:46:14
0
41
నందవరం మండలం హాలహర్వి గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ పార్టీ నందవరం మండల ఉపాధ్యక్షులు, నందవరం మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భీమయ్య గారు పాల్గొని విద్యార్థులను వలస కూలీలుగా తీసుకెళ్లడం బాధాకరం , ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు , వారికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఇక నుండి విద్యార్థులను పాఠశాలకు మాత్రమే పంపాలని, వలసలకు తీసుకెళ్లకూడదని ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్దలు పెద్దపెద్దలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాజీపల్లి ఎల్లమ్మ తల్లి జాతర కోసం పోటాపోటీ ఫ్లెక్సీ లు పెట్టినా స్థానిక నాయకులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అత్యంత...
హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు
సికింద్రాబాద్...
గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన...
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా...
సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.
సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.
Andhra
CM Chandrababu will...
జెన్ జెడ్ పోస్ట్ ఆఫీసు ప్రారంభం
కర్నూలు! కర్నూలు ధూపాడు సమీపంలో గల కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జన్ జెడ్ పేరుతో...