Chowdepalle: శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో రికార్డ్ స్థాయిలో 54 రోజులకు రూ. 1.25 కోట్ల హుండీ ఆదాయం. వివరాలు వెల్లడించిన ఈఓ ఏకాంబరం.

0
40

Chowdepalle: అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు 13-07-2026 సోమవారము జరిగిన హుండీ లెక్కింపు నందు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దేవస్థాన ఆదాయం 54 రోజులకు గాను నగదు రూపంలో రూ 1,25,45,420.00, లు

 

బంగారు 000-043-950 గ్రాములు,

 

వెండి 000-550-100 గ్రాములు,

 

ఫారెన్ కరెన్సీ - 1) Euro 10 - 1 Note, 2) Euro 5 - 1 Note, 3) Central bank of Kuwait (1Dinar) - 1 Note, 4) Thailand 20 - 1 Note, 5) Central bank of Trinidad and Tobago (20 Dollars) 1 Note, 6) Central bank of Trinidad and Tobago (1 Dollars) - 1 Note, అన్నదానము వద్ద గల హుండీ వలన రూ. 22,179/-లు మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 96,241.00 ఆదాయంగా సమకూరినట్లు ఆలయ ఈఓ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు

 

హుండీ లెక్కింపునకు అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి శ్రీ J. విశ్వనాధ్ గారు, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్, పుంగనూరు వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్ల పరిశీలన చేసిన MLA
ఈ నెల 20వ తేదీన మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, చిత్తూరు బస్టాండ్ వద్ద...
By Pagadala Venkateswar 2026-06-13 11:06:55 0 75
Andhra Pradesh
చీరాలలో ఆటో డ్రైవర్ నిజాయితీ
ఆటో డ్రైవర్ నిజాయితీ : ఈ రోజు ఉదయం సుమారు 8 గంటలకు దాసరి పద్మావతి అనే మహిళ చీరాల లోని...
By Vadlamudi NagaVenkat 2026-06-24 05:50:05 0 125
Andhra Pradesh
మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి...
By Pagadala Venkateswar 2026-02-10 07:39:31 0 161
Andhra Pradesh
మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.
శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని...
By Pagadala Venkateswar 2026-01-31 05:42:01 0 149
Andhra Pradesh
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి (M) జగన్నాపురం...
By Boiena Rajesh 2026-04-17 13:26:03 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com