భూమి తగాదాలతో వృద్ధుడిపై దాడి.
Posted 2026-07-14 06:48:56
0
36
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కోటగ్రామంలోని బి. ఎస్. ఆర్. వడ్డేపల్లి కు చెందిన సీతారామయ్య అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన దాయాదులు జరిపిటి సుధాకర్, అతని కుమారుడు మంజునాథ్ ఇరువురు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి వృద్ధుడిని గాయపరిచారు. రెవెన్యూ అధికారులను పిలిపించి పొలంకు దారి హద్దుల సర్వే చేస్తున్న తరుణంలో దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అతన్ని స్థానికులు గమనించి 108 సహాయంతో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తంబళ్లపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య* .
*టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య*
ఏపీ – మంగళగిరి...
నిమ్మనపల్లిలో ట్రాక్టర్పై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి పడిపోయి ఓ మహిళ తీవ్రంగా...
మదనపల్లెలో గ్యాస్ సిలిండర్ మంటలు.. ఇద్దరికి గాయాలు.
మదనపల్లె పట్టణంలోని రామనగర్లో శనివారం ఉదయం గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి,...
నెలవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!
బొండపల్లి మండలం నెలవాడలో షేక్ రసూల్ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. సమాచారం అందుకున్న...
భారత్ Vs. ఇండియా: పాత్రికేయుని స్థానం ఎక్కడ? ( Bharat Vs. India: Where is the Journalist's Position? )
భారత్ Vs. ఇండియా: పాత్రికేయుని స్థానం ఎక్కడ?( Bharat Vs. India: Where is the Journalist's...