పుంగనూరు అన్నమయ్య జిల్లా సోమల వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
Posted 2026-07-11 15:53:12
0
80
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామని తెలియజేశారు. ప్రణాళిక బద్ధమైన, మాతృత్వం, గర్భధారణ కోసం ఆరోగ్యకరమైన సమయం అవసరం అని చెప్పారు. ప్రపంచ జనాభా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రణాళిక చేసుకోవడం మంచిదని వైద్యులు తెలియజేశారు. ర్యాలీలో వైద్య బృందం పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.
సికింద్రాబాద్ / బన్సిలాల్ పేట్.
సికింద్రాబాద్. కేటీఆర్ జన్మదిన నేపథ్యంలో...
పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
పుంగనూరు మండలం, రాగానేపల్లె గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి నీలిగిరి తోటలో మంటలు...
చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి: నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్> మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్...
రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కడప పట్టణం జనసేన నాయకులు
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగా గ వాసి ప్రసాద్ బాబుని బుధవారం రోజు రాయచోటి పట్టణం...
అధికారంలోకి వస్తున్నాం ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు అని ప్రకటించిన TRS అధినేత కవిత!
తెలంగాణలో
TRS మళ్ళీ పుట్టింది
తెలంగాణ రాష్ట్ర సేన
కవిత కొత్త...