పదోన్నతి పొందిన చంద్రశేఖర్ను సత్కరించిన టీడీపీ నేతలు.
Posted 2026-07-10 05:26:33
0
57
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్ను టీడీపీ సీనియర్ నాయకులు కట్టా లక్ష్మీనారాయణ, హరికృష్ణ రావు (ఎం. హెచ్. ఆర్) మర్యాదపూర్వకంగా గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ తన కర్తవ్యనిష్ఠ, సమర్థవంతమైన సేవలకు గుర్తింపుగా డీఎస్పీగా పదోన్నతి పొందడం అభినందనీయమని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్! ఈనెల 24,25,26 తేదీలలో మడ్ ఫోర్డ్...
Rashmi Shukla IPS: Leading Maharashtra Police with Excellence
The Journey Begins
"Leadership is not merely about enforcing the law—it is about earning...
“28 రోజుల ట్రాప్కు ముగింపు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!”
“మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..!
ఇప్పటివరకు 28 రోజుల రీచార్జ్ ప్లాన్లతో...
Bengaluru Leads India’s Housing Growth Market
Bengaluru has emerged as India’s leading housing growth market in Q2 2026, according to a...
పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు
రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ...