జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

0
239

అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం

మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్

నందిగామ,ఏప్రిల్,20,(భారత్ అవాజ్ ): వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్న అయ్యప్ప సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎండి జాఫర్ ప్రశంసించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నందిగామ ఆర్టీసీ బస్టాండ్ లో సోమవారం మజ్జిగ పంపిణి కార్గో ఏజెంట్ ఆన్లైన్ రిజర్వేషన్ కౌంటర్ నిర్వాహకులు ఎండి జాఫర్ గురుస్వామి కొప్పు రమేష్ బాబు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి నిర్వహకులు నిత్యం చేస్తున్న కార్యక్రమాలు సేవకు నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నిర్వహకులు, తదితరులు పాల్గోన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :
కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...నగరాన్ని క్లీన్...
By Hari Krishna 2025-12-13 10:56:23 0 290
Andhra Pradesh
ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ
బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ...
By Vadlamudi NagaVenkat 2026-04-05 13:11:41 0 211
Bharat
PM Narendra Modi has embarked on a 5-nation visit to Ghana, Trinidad & Tobago (T&T), Argentina, Brazil and Namibia.
Ghana, the first leg of the visit, will be PM’s first ever bilateral visit to Ghana &...
By Bharat Aawaz 2025-07-02 17:45:37 0 2K
Andhra Pradesh
అమరజీవి జలదార శంకుస్థాపన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Breaking points :   తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన...
By Rajini Kumari 2025-12-20 12:33:27 0 150
Andhra Pradesh
ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా పూర్తి చేయాలి: JC ఆదేశాలు.
మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శివ్...
By Pagadala Venkateswar 2026-02-19 06:45:45 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com