కాలనీలో మాజీ కార్పొరేటర్ పర్యటన.|

0
67

"వెంకటరమణ కాలనీలో సమస్యలను పరిశీలించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటరమణ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మేనేజర్ రమేష్, యాదగిరి, జార్జ్‌తో కలిసి కాలనీలోని మురుగునీటి పారుదల సమస్యలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు అవసరం, సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు.

కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని శాంతి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన . |
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్...
By Sidhu Maroju 2026-01-12 06:24:55 0 236
Andhra Pradesh
కోడలు పంపించిందని చెప్పి బంగారం చోరీ
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలో ఉన్న 2 తులాల బంగారం...
By Boiena Rajesh 2026-03-04 03:48:04 0 171
Business & Finance
India’s Growth Outlook Remains Strong for FY2026
Credit rating agency ICRA has reaffirmed India’s GDP growth projection at 6.2% for the...
By Bharat Aawaz 2025-06-26 11:55:17 0 2K
Andhra Pradesh
Venkaiah Naidu: నేతల నోట బూతు మాటలు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర స్పందన.
కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందన్న వెంకయ్య నాయుడు కొందరు...
By Pagadala Venkateswar 2026-02-08 11:35:08 0 178
Andhra Pradesh
ఎంఎల్ఏ కి ఘనంగా స్వాగతం
విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి ఎన్నికైన వంశీ కృష్ణ శ్రీని వాస్ యాదవ్ కు నగరం లోని దిగువ రెల్లి...
By Mobbu Venkatramana 2026-02-04 04:37:32 0 443
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com