ఎండ వాన లెక్కచేయని మున్సిపల్, జీపీ కార్మికులు

0
180

కొంమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండను, వానను లెక్కచేయకుండా, తెల్లవారకముందే విధులకు హాజరవుతూ వీధుల శుభ్రత, చెత్త సేకరణ, కాలువల పూడికతీత వంటి పనులతో ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామ పరిశుభ్రత, మున్సిపల్ కార్మికులే నిజమైన యోధులు. ప్రస్తుత వర్షాకాలంలో బురద, మురుగునీటిని సైతం లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న తమ సేవలను గుర్తించి, కుటుంబాలు గడవడానికి ప్రభుత్వం తగిన వేతనాలు ఇవ్వాలని మరియు విధి నిర్వహణలో పూర్తి భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ శ్రమజీవుల బతుకుల్లో మార్పు వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం

Search
Categories
Read More
Goa
Tourist Dies After Falling Into Rough Baga Sea Waters
A 34-year-old tourist from Karnataka lost his life after slipping from rocks along the...
By Navya Sree 2026-06-25 06:48:04 0 50
Andhra Pradesh
ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు.
    ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు,...
By Pagadala Venkateswar 2026-06-11 05:36:13 0 65
Andhra Pradesh
మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం...
By Pagadala Venkateswar 2026-02-20 06:29:59 0 146
Telangana
చనిపోయిన రైతుల కుటుంబలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం రాష్ట్ర నాయకులు
 మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు...
By Avunoori Mahesh 2026-05-07 14:00:02 0 239
Telangana
ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించిన : ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి
పరిగి మే 27 పరిగి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను...
By Bharat Aawaz 2026-05-26 12:14:06 0 490
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com