నిజామాబాద్
Posted 2026-06-28 09:49:15
0
125
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International Day Against Drug Abuse & Illicit Trafficking) సందర్భంగా నేడు నిజామాబాద్లోని పాలిటెక్నిక్ కళాశాల నుండి పాత కలెక్టరేట్ మైదానం వరకు నిర్వహించిన 2K రన్ విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులు, NCC క్యాడెట్లు, పోలీసు శాఖ సిబ్బంది, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాం.సమాజంలోని ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, యువత భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్న నాని డాక్టర్ కవితారెడ్డి అన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: వెంకటప్ప.
మదనపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వి. పి...
UPPSC Releases PCS 2026 Recruitment Notification
The Uttar Pradesh Public Service Commission (UPPSC) has officially released the Combined...
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ...
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గండికోట సుధాకర్
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు...
వక్ఫ్ బోర్డు చైర్మన్కు వినతిపత్రం అందజేసిన ముస్లిం సంఘాల నాయకులు అబ్దుల్ కలాం, నాగుల్ మీరా, నూర్ ఖాన్.
అంజుమన్-ఎ-ఇస్లామియా, గుంటూరు సంస్థకు చెందిన నోటిఫై చేసిన వక్ఫ్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట...