భూకంపం మృతి అలర్ట్!

0
131

వెనిజులా భూకంపంలో షాకింగ్ నిజాలు..

51 వేల మంది మిస్సింగ్!

 

వెనిజులాలో జూన్ 24న సంభవించిన వరుస భూకంపాల వల్ల తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం 920 మంది మృతి చెందగా, వందలాది భవనాలు కూలిపోయాయి.

 

శిథిలాల కింద చిక్కుకున్న 51 వేల మంది ఇంకా గల్లంతైనట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

 

Akshay Goud 

Search
Categories
Read More
Telangana
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు  ఆత్మ ...
By Gujile Ramu 2026-04-23 16:05:54 0 216
Andhra Pradesh
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలను పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం
*చంద్రబాబువెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలకు పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర...
By Rajini Kumari 2026-06-06 11:28:23 0 235
Andhra Pradesh
నూతన గృహ నిర్మాణాలకు 6,593 దరఖాస్తులు
బొబ్బిలి హౌసింగ్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 6,593 నూతన గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని...
By Boiena Rajesh 2026-05-01 10:19:44 0 246
Business & Finance
Bengaluru Tops India’s Young Entrepreneur Hub
Bengaluru has emerged as India’s leading hub for young entrepreneurs, according to a recent...
By Navya Sree 2026-07-01 13:21:02 0 79
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన
పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ...
By Kothuru Murali 2026-06-25 17:34:32 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com