"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"
Posted 2026-06-24 15:20:08
0
51
"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"
కొత్తపట్నంలో రూ. 441 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు కలిసి మంగళవారం పరిశీలించారు.
⚓ హార్బర్ నిర్మాణంతో తీర ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
💰 రూ. 441 కోట్ల వ్యయంలో కేంద్ర వాటా ₹150 కోట్లు కాగా, మిగిలిన అధిక వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.
🏖️ హార్బర్తో పాటు ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా, త్వరలోనే ఎయిర్పోర్ట్, హోటళ్లు, రిసార్ట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
Could Missing ISO Certification Hurt Your Business growth
ISO certification demonstrates that a business follows recognized quality, safety, or management...
Ambati Rambabu: చంద్రబాబుపై వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్.
జైల్లో మామ అంబటిని కలిసిన అల్లుడు ఉపేష్
ఆవేశంలో అంబటి నోరు జారారని వ్యాఖ్య
అంబటికి...
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు.
ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా...
Bihar Police Record 11% Rise in Illegal Liquor Seizures
The Bihar Police have reported a significant 11% surge in liquor seizures across the state during...