అన్నమయ్య: ఇండక్షన్ స్టవ్ల వినియోగం తప్పనిసరి: కలెక్టర్.
Posted 2026-06-24 04:22:56
0
46
అన్నమయ్య జిల్లాలోని 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలను అందజేసింది. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో రామసముద్రం అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ నిశాంత్ కుమార్ వీటిని పంపిణీ చేశారు. అన్ని కేంద్రాల్లో ప్రభుత్వం అందించిన స్టవ్లను తప్పనిసరిగా వినియోగించాలని సీడీపీవోలు, సూపర్వైజర్లకు కలెక్టర్ ఆదేశించారు. ఇండక్షన్ స్టవ్లతో వంట ప్రక్రియ సులభతరం అవుతుందని, సమయం ఆదా అవుతుందని ఆయన తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Trademark Opposition: Defend Your Brand Registration
Trademark opposition is a legal process where a third party challenges the registration of a...
హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని
హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని
తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున...
Tripura Tightens School Oversight to Boost Education
In a major push to enhance primary education standards, the Tripura School Education Department...
పుంగునూరు నియోజకవర్గం:సోమలలో ప్రారంభమైన స్వయంబేశ్వర స్వామి
సోమల మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ స్వయంబేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఉదయం...
Global Extortion Rackets Target Punjab Businessmen via U.S. & Malaysian Calls
Punjab authorities are alarmed by a surge in international extortion calls targeting businessmen...