నిద్రమత్తు ప్రమాదాలకు చెక్.. 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో'.

0
68

అన్నమయ్య జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, అర్ధరాత్రి తర్వాత ప్రయాణించే వాహనాల డ్రైవర్లను ఆపి, వారి నిద్రమత్తును పరిశీలించి, చల్లటి నీటితో ముఖం కడిగించి, అప్రమత్తంగా ఉన్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని సూచిస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారాన్ని కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
రాజన్న సిరిసిల్ల : పానీ పూరి తిని బాలుడు ఆసుపత్రి పాలు..!
నోరూరించే  పానీపూరిలో వాడే నీరు,ఆమె వ్యక్తి హైజినిక్ లేకపోవడంతో అనారోగ్యానికి కొని...
By Sunka Santhosh 2026-06-17 10:47:27 0 112
Madhya Pradesh
Madhya Pradesh Expands Infrastructure and Connectivity
Madhya Pradesh continues to accelerate infrastructure development by expanding highways,...
By Fathima Safa 2026-07-06 08:00:23 0 63
Andhra Pradesh
ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్
విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును...
By Boiena Rajesh 2026-06-10 09:48:15 0 165
Andhra Pradesh
Chandrababu: ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ‌ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం మహిళలపై నేరాల...
By Pagadala Venkateswar 2026-03-13 07:34:20 0 194
SURAKSHA
Guardians of Hope: Chhattisgarh’s Crisis Response Force
Beyond traditional law enforcement, the Chhattisgarh Police consistently serves as a lifeline for...
By Lokeshwari Panthadi 2026-07-04 10:43:45 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com