మదనపల్లిలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

0
55

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రజల సమస్యల స్వీకరణ, పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మదనపల్లెతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. సమస్యల స్థితిని తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలతోనే జిల్లా కేంద్రానికి రావాలని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-06-10 10:16:37 0 1K
Chhattisgarh
High Court Intervenes: Special Educator Vacancies Must Be Filled
The Chhattisgarh High Court has issued a strict directive ordering the state government to fill...
By Dunna Jessicaruth 2026-05-25 05:10:49 0 60
Telangana
నిజామాబాద్: బోధన్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, జిల్లా వైద్య & ఆరోగ్య సేవల సమన్వయ అధికారి (DCHS) డా. శ్రీనివాస్ ప్రసాద్ మరియూ. కవితా రెడ్డి చైర్‌పర్సన్, గవర్నింగ్ కౌన్సిల్
ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాహుల్ గారితో కలిసి ఆసుపత్రి పనితీరును సమీక్షించాను.ఈ సందర్భంగా...
By Sadaq Sadaq 2026-06-26 06:40:13 0 123
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణ పరిధిలో అగ్నిప్రమాదం
పుంగనూరు పట్టణంలోని సూర్య నగర్ మైదానంలో సోమవారం ఆవుల షెడ్డులో వరిగడ్డి వాములో అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-02-10 07:34:28 0 149
SURAKSHA
rakshak Program by Goa Police Protects Elderly Living Alone Daily
Goa Police runs ‘Rakshak’ program for senior citizens living alone. Beat officers...
By Kalaga Sailaja 2026-07-03 06:01:53 0 26
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com