మీ భూసమస్యకు స్వస్థ పరిష్కారం చూపటమే మా లక్ష్యం- జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు

0
59

"మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే మా లక్ష్యం" – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు

లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రేజింగ్ ల్యాండ్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనమిత్ర, కౌశలం, అవేర్ 2.0 సేవలపై అవగాహన కల్పించారు. గర్భిణులు, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

భూ సమస్యలు, పెన్షన్లు, విద్యుత్, వ్యవసాయం, రోడ్లు, మ్యుటేషన్ తదితర అంశాలపై ప్రజలు వినిపించిన సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
కడెం: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
అంబారిపేట్ గ్రామంలో ఉజ్వల పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆదివారం పలువురు మహిళ...
By Mittapelli Saketh 2025-12-28 16:23:23 0 585
Manipur
President’s Rule Extended in Manipur Amid Ongoing Unrest
The Indian Parliament has officially approved an extension of President’s Rule in...
By Bharat Aawaz 2025-08-06 06:30:36 0 909
Telangana
నిజామాబాద్
*ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గాజులపేట్, బుదవార్పేట్ బంగాల్పేట్, బెస్తవార్పేట్, మార్కెట్, బాగులవాడ,...
By Sadaq Sadaq 2026-07-18 13:28:21 0 47
Jammu & Kashmir
Shimla Traffic Overhaul
Shimla Police have launched a massive traffic management plan to tackle the intense summer...
By Dunna Jessicaruth 2026-05-25 05:55:30 0 64
Andhra Pradesh
మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-03 05:37:25 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com