పారదర్శకమైన ఓట్ల జాబితా రూపకల్పనే లక్ష్యం

0
62

"🗳️ పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం"

కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు జిల్లాలో నిర్వహించబోయే 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియపై ప్రకాశం భవనంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు గారు . ఈ నెల 15 నుండి వచ్చే నెల 14 వరకు బీఎల్వోలు (BLOs) ప్రతి ఇంటికీ వచ్చి సర్వే చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమీక్షా సమావేశంలో డీఆర్ఓ మాధురి, ఆర్డీఓలు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Strengthens Law and Order Through Reforms
Rajasthan continues to enhance its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 04:36:35 0 27
Puducherry
CM–LG Standoff in Puducherry Ends with Temporary Truce
A power struggle erupted when Lt. Governor K. Kailashnathan unilaterally appointed a Health...
By Bharat Aawaz 2025-07-17 07:10:31 0 1K
Business & Finance
How to Start Your Indian Subsidiary Company Registration
Expand your global business by registering an Indian Subsidiary Company with expert assistance....
By Navya Sree 2026-07-08 12:42:25 0 61
Andhra Pradesh
విందుకు వచ్చి మృతి చెందిన ముగ్గురు స్నేహితులు.
అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, సర్కారుతోపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By Pagadala Venkateswar 2026-03-20 03:38:41 0 164
Telangana
జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మార్చాడు.. తీరా రీడింగ్ చూసి కళ్లు బైర్లు కమ్మాయ్ !!!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఓ దినసరి కూలికి విద్యుత్ బిల్లు షాకిచ్చింది....
By SivaNagendra Annapareddy 2025-12-23 15:39:56 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com