మదనపల్లి: రెవెన్యూ శాఖ పరిపాలనకు వెన్నెముక: జేసీ.
Posted 2026-06-21 07:29:41
0
53
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పాల్గొన్నారు. మనిషి జీవితంలో ప్రతి దశలోనూ రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, రెవెన్యూ ఉద్యోగులు పరిపాలనకు వెన్నెముకగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించి, ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని పెంచాలని ఆయన సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత
వైఎస్ షర్మిలా రెడ్డి గారు ఏపీసీసీ చీఫ్ విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత....
Monsoon Update: Rain Expected in Daman & DN Haveli
The India Meteorological Department (IMD) has announced the further advance of the southwest...
రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం షాపు. పెడుతున్నారని మహిళ ల ఆందోళన
విశాఖ పట్నం నరసింహ నగర్లో ఓ వ్యక్తి మద్యం షాపు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని...
కరీంనగర్ : మహిళను గుడ్డలతో నరికారు...!
కరీంనగర్ లోని వావిలాలపల్లిలో సుధా అనే మతిస్థిమితం లేని మహిళ తన నివాసంలో అనుమానాస్పద...
ప్రేమ వ్యవహారం మలుపు తిరిగి హత్య.. మారేడుపల్లి పోలీసుల మెరుపు దర్యాప్తు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన శ్రవణ్ హత్య కేసును పోలీసులు...