భారీ జన సందోహం మధ్య విజయోత్సవ సభకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భారీ బైక్ ర్యాలీ

0
114

మంత్రి మండిపల్లి సారథ్యంలో కూటమి విజయోత్సవ సభకు పోటెత్తిన కార్యకర్తలు టిడిపి శ్రేణులను ముందుంది నడిపించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సంక్షేమ విజయోత్సవ సభకు రాయచూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భారీ బైక్ ర్యాలీతో ఘనంగా బయలుదేరారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయోత్సవ సభను తల్లి వెళ్లారు ఇసుక వేస్తే రాలనంత జన సందోహంతో సాగిన ఈ బైక్ ర్యాలీ రాయచోటిలోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సభలో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం వైపు వేగంగా నడుస్తుందని కొనియాడారు సూపర్ సిక్స్ స్వామి గ్రామంలో పాటు యువత మహిళలు రైతులు పేదలు, అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను నాయకులు చేసి నిలబెడతానని కార్యకర్తలు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని అవసరమైతే తన సొంత డబ్బుతో వారిని గెలిపించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు కార్యకర్తల కృషి అంకితభావంతోనే రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఇక రాబోయే ది కార్యకర్తల పండగేనని అన్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ అబ్జర్వర్ అన్న అనిత యాదవ్ గారు పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
K. Karthik IPS: A Rising Leader in Kerala Police Service
The Journey Begins "The strength of policing lies not in authority alone, but in the...
By Fathima Safa 2026-07-10 04:17:15 0 78
Andhra Pradesh
Chandrababu Naidu: నర్సింగ్ అడ్మిషన్స్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా  వైద్యారోగ్య శాఖ...
By Pagadala Venkateswar 2026-02-14 06:06:16 0 163
Andhra Pradesh
పుంగనూరు ఎద్దుల పరుషలో ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎద్దులు
పుంగనూరులో బుధవారం జరిగిన ఎద్దుల పరుషలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కదిరి నుంచి...
By Kothuru Murali 2026-04-30 11:38:54 0 103
Telangana
హైడ్రా కూల్చివేతలపై ఈటల ఆగ్రహం.|
"అస్మత్‌పేట బాధితులకు అండగా నిలిచిన ఎంపీ.. పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్" మేడ్చల్...
By Sidhu Maroju 2026-06-28 17:27:48 0 65
Andhra Pradesh
కల్లువాపల్లిలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం – 300 మందికి లబ్ధి
పరిగి, డిసెంబర్ 21: పరిగి మండలం కల్లువాపల్లి గ్రామంలో భగత్ సింగ్ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన...
By Venugopal Gopal 2025-12-22 16:18:18 0 500
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com