పుంగనూరు: జాబ్ మేళాకు భారీగా తరలివస్తున్న యువత

0
89

బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు పరిధిలోని ఆర్ సి వై ఎస్టేట్, భీమ గాని పల్లి బైపాస్ లోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద నిరుద్యోగ యువత కోసం గురువారం భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేళాలో 120 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి, దీని ద్వారా 22,000 మందికి పైగా అర్హులైన యువత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 10,000 నుండి రూ. 1,00,000 వరకు వేతనాలు అందించబడతాయి. ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Business & Finance
Build Your Public Limited Company in India
Register your Public Limited Company in India with expert guidance and a seamless online process....
By Navya Sree 2026-07-08 13:03:05 0 74
Andhra Pradesh
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ...
By Chennaiah Kati 2026-07-10 07:31:57 0 59
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్
*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*   *ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్...
By Rajini Kumari 2025-12-15 07:41:35 0 213
Business & Finance
Heavy Rain May Disrupt Bihar Logistics, Aid Farming
Heavy rainfall is expected across several districts of Bihar following weather alerts issued by...
By Navya Sree 2026-07-01 07:14:13 0 89
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.
శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి...
By Kothuru Murali 2026-01-30 11:43:10 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com