రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పాణ్యం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో "సుపరిపాలన - స్వర్ణాంధ్రప్రదేశ్ సభ" ఘనంగా నిర్వహించటం జరిగింది.

0
68

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పాణ్యం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో "సుపరిపాలన - స్వర్ణాంధ్రప్రదేశ్ సభ" ఘనంగా నిర్వహించటం జరిగింది.

ఈ సందర్భంగా కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మరియు పాణ్యం నియోజక వర్గం అధ్యక్షులు శ్రీ చింతా సురేష్ బాబు గారు మాట్లాడుతూ..

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.. 

ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ 

పాణ్యం నియోజక వర్గంలో industrial corridor ఏర్పాటు కావటం జిల్లా అదృష్టంగా భావిస్తూ అన్ని పరిశ్రమలలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు 

గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ దేశంలో 24వ స్థానంలో ఉండేది.. దానిని కేవలము రెండు సంవత్సరాలలోనే ఏపీ పంచాయతీ రాజ్ శాఖను మొదటి స్థానంలో నిలిపిన ఘనత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది అని తెలియచేశారు 

కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి హామీల అమలు విషయంలో ముందుకు దూసుకెళ్తుంది అని వివరించారు

ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజక వర్గం MLA శ్రీమతి గౌరు చరిత గారు బీజేపీ జనసేనా పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
చీటీ డబ్బుల వివాదం.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మహిళ ఆరోపణ.
చిప్పిలి అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మంగళవారం తన సోదరితో కలిసి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ,...
By Pagadala Venkateswar 2026-03-25 03:01:01 0 166
Andhra Pradesh
నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్.
  నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్...
By Pagadala Venkateswar 2026-04-09 13:03:45 0 112
Andhra Pradesh
ఇంద్రకీలాతి కేశఖండనశాల వేలం ప్రక్రియ పూర్తి 80% మేరకు పెరిగిన ఆదాయం
*ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన...
By Rajini Kumari 2025-12-29 13:18:43 0 179
Andhra Pradesh
Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి...
By Pagadala Venkateswar 2026-02-11 06:09:36 0 146
Andhra Pradesh
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని...
By Ratna Sekhar 2026-03-06 16:48:03 0 996
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com