కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశం
Posted 2026-06-18 08:19:41
0
78
కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితమ్మ గారు మరియు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారితో కలిసి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, రోడ్లు, నీటి సమస్యలు మరియు విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు...
"భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్మెంట్స్లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్మెంట్స్...
పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
మహబూబాబాద్ జిల్లా...
నర్సింహులపేట
మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా...
పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పసుగణ రంగానికి పునర్ వైభవం
*Press Release*
*పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశుగణ రంగానికి పునర్వైభవం*
...
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ వెంకటాపురం డివిజన్లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...