రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు

0
98

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల విజయోత్సవ సభను రేపు 18 6 2026 గురువారం ఉదయం 10:30 గంటలకు మదనపల్లె ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే సభను ఘనంగా నిర్వహించేందుకు రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు పార్టీ నాయకులతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించారు సభకు హాజరయ్యే నాయకులు కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు అనే లక్ష్యంతో వేదిక పార్కింగ్ పూర్తిగా ఏర్పాట్లు భద్రతా చర్యలు మరియు ఇతర ఏర్పాట్లను సమగ్రంగా సమీక్ష నిర్వహించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వాన్ని నిబద్ధతను ప్రతిబింబించే ఈ విజయోత్సవసభ విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేస్తున్నాయి 

Search
Categories
Read More
SURAKSHA
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's Progress
An Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu...
By Lokeshwari Panthadi 2026-07-17 08:18:31 0 48
Andhra Pradesh
జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఎన్నికల ఏకగ్రీవం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా...
By Pagadala Venkateswar 2026-04-27 05:45:01 0 97
SURAKSHA
P. Satyanarayana Reddy IAS: Leading Good Governance
A Veteran Administrator Known for Transparent Governance, Efficient District Administration, and...
By Lokeshwari Panthadi 2026-07-14 12:35:15 0 132
Andhra Pradesh
సంక్రాంతికి కోడిపందెం, జూదంపై కఠిన చర్యలు – సీఐ హెచ్చరిక
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని కురబలకోట, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలలో సంక్రాంతి పండుగ...
By Pagadala Venkateswar 2026-01-15 07:38:37 0 182
SURAKSHA
Shri Santhosh B. M., IAS: Leading Telangana's Progress
A dynamic 2017-batch Telangana cadre IAS officer, Shri Santhosh B. M. has earned recognition for...
By Lokeshwari Panthadi 2026-07-14 06:26:26 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com