పెన్షన్ కోసం బిడ్డను భుజాన మోసుకుని కలెక్టరేట్కు.
Posted 2026-06-16 04:23:51
0
50
మదనపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తంబళ్లపల్లికి చెందిన ఓ బాధితుడు తన కుమారుడిని భుజాలపై మోసుకుని వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కావడం లేదని, ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే న్యాయం చేసి పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ను కోరాడు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
L Subbarayudu: తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్-30 అమలు.
ఈ నెల 28వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందన్న ఎస్పీ సుబ్బరాయుడు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...
నిజామాబాద్
*ఎస్ఐఆర్ ప్రక్రియపై గాజులపేట్, బుదవార్పేట్ బంగాల్పేట్, బెస్తవార్పేట్, మార్కెట్, బాగులవాడ,...
UPPSC Releases PCS 2026 Recruitment Notification
The Uttar Pradesh Public Service Commission (UPPSC) has officially released the Combined...
మదనపల్లెలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో ఆదివారం వేకువజామున జిల్లా ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలవపల్లెకు చెందిన...
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన...