నిమ్మనపల్లి: భూ వివాదం నేపథ్యంలో మహిళపై దాడి.

0
82

నిమ్మనపల్లి మండలంలో భూ వివాదం కారణంగా గారబురుజు గ్రామానికి చెందిన నాగరత్న (40) అనే మహిళపై శుక్రవారం కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడాన్ని అడ్డుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దాడిలో నాగరత్నకు గాయాలయ్యాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Strengthens Law and Order Across the State
Jharkhand continues to reinforce its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 15:34:31 0 27
SURAKSHA
TN Police Vigilant Against Illegal Liquor Smuggling
Yesterday, the Tamil Nadu Police intensified vehicle inspections at state borders. They...
By Kalaga Sailaja 2026-06-27 11:41:07 0 102
Lakshdweep
Local Protests And Political Tension Escalates Rapidly Across Lakshadweep Islands
Tensions rise in Lakshadweep following a wave of localized protests against administrative...
By Tejaswini Komanduru 2026-06-05 10:34:27 0 551
Andhra Pradesh
అమెరికాలో బొబ్బిలి మండల వాసి మృతి
బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ (26) అమెరికాలో మృతి...
By Boiena Rajesh 2026-04-12 12:57:47 0 161
SURAKSHA
Solomon Arokiaraj, IAS: Leading Good Governance
A Distinguished Civil Servant Committed to Transparent Administration, Infrastructure...
By Lokeshwari Panthadi 2026-07-13 11:01:15 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com