నిజామాబాద్
Posted 2026-06-11 16:13:54
0
134
🚩 జై శ్రీరామ్ 🚩
శ్రీ రఘునాథ ఆలయము (ఖిల్లా) ఇందూరు వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ ధ్వజం సనాతన ధర్మ వైభవానికి, హిందూ సంస్కృతి గొప్పతనానికి ప్రతీకగా నిలవనుంది.
ఈ మహోన్నత కార్యక్రమం కోసం ధర్మ రక్షకులు చేపట్టిన నిధి సేకరణలో భాగంగా, నా వంతు చిన్న ఉడత భక్తిగా ₹10.000/- విరాళం అందించడం జరిగింది. ధర్మం కోసం, ఆలయ అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాలకు మన సంస్కృతి వారసత్వాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాను.
ఈ ధర్మ కార్యం విజయవంతమై, శ్రీ రామచంద్రుని అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాననాని
నాగోల్ల లక్ష్మీ నారాయణ 19 డివిజన్ కార్పొరేటర్ అన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వైదిక బ్రాహ్మణ సంఘం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ...
శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా...
చీరాల: చీరాల శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ...
Kalam College Admissions Round 3 Notice 2026-27
Dr. APJ Abdul Kalam Government College has officially released the admission notice for its third...
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.
మల్కాజ్ గిరి కార్పొరేటర్...
పుంగనూరులో నుజ్జు నజ్జు అయిన ద్విచక్ర వాహనం
శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లికి వెళ్తున్న...