పుంగనూరులో తండ్రి కొడుకులకు సన్మానం చేసిన పోలీసులు
Posted 2026-06-09 13:44:00
0
71
పుంగునూరు మండలం సుగాలి మిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగిన లారీ ప్రమాదంలో, భూపతి మరియు మోహిత్ అనే తండ్రీకొడుకులు తమ సేవ దృక్పథాన్ని చాటుకున్నారు. సిఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన రెండు లారీలను హిటాచి సహాయంతో రహదారి పక్కకు తొలగించి, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడటంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా తండ్రీకొడుకులను ప్రశంసించి, అభినందించినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు.
తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు
03-05-2026 Sun 19:24 | Both States...
వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ ప్రారంభం: రైతులకు నీటి భద్రత.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో "నీటి భద్రత" కార్యక్రమం కింద వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్...
Delhi Approves New EV Policy for Green Mobility
The Delhi Cabinet has approved a new Electric Vehicle (EV) Policy that will permit only electric...
కొత్త కమ్యూనిటీ హాల్ నందు పింఛన్ పంపిణీ
చిలుకూరు గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకొనుట కొరకు...
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సు
ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు,...