విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
Posted 2026-06-09 12:38:13
0
220
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ క్షతగాత్రులతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులు భరోసా బాధితులని పరామర్శించిన వారిలో శాసలమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు మాజీ మంత్రులు పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు కొరసాల కన్నబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గరు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిమ్మనపల్లె: పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రతిభకు ప్రశంసాపత్రం.
నిమ్మనపల్లె మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి గ్రామ పరిపాలన, పారిశుద్ధ్య...
Red Alert Raises Business Concerns Across Pune
The India Meteorological Department's (IMD) red alert for Pune has prompted authorities to issue...
Rajasthan Boosts Mining and Mineral Development Growth
Rajasthan continues to reinforce its position as India's leading mineral-producing state through...
CSB బ్యాంక్ నూతనశాఖ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి లో CSB బ్యాంకు నూతన శాఖను బ్యాంకు...
Crackdown on Chitta: State Alters Anti-Drug Enforcement
Confronting the rising threat of narcotics head-on, the state has launched an aggressive,...