జూన్ 11న బీఎస్పీ రాయలసీమ జోనల్ సభ.
Posted 2026-06-08 15:46:35
0
66
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించనున్న రాయలసీమ జోనల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని బీఎస్పీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు యుగంధర్ సోమవారం పిలుపునిచ్చారు. మతం మారిన కారణంతో దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు నిరాకరించడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారికి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సభకు జిల్లా నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు యాదవ్
అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్...
Ex C M Nadendla Bhaskar rao expired
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు...
ఆపదలో ఉన్న వారికి అండగా 'డయల్ 100' సేవలు
ఆపదలో ఉన్న వారికి తెలంగాణ పోలీసులు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. 'డయల్ 100'కు కాల్ చేసిన వెంటనే...
Tawi Riverfront: Jammu’s New Hub for Urban Tourism
The Jammu Smart City Project has achieved a transformative milestone with the successful...
అంగన్వాడీ టీచర్స్ కి స్మార్ట్ ఫోన్స్ పంపిన చేసిన ఎంమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడి...