మంచిర్యాల్: పర్యావరణ దినోత్సవం
Posted 2026-06-05 17:48:48
0
189
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అదునపు సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి లక్షట్ పేట్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి సాధ్యమైనంత మెరు మొక్కలు ను నాటి పర్యావరణ పరిరక్షణ కు పాటుపడాలని లక్షట్ పేట్ అదునపు సీనియర్ సివిల్ జడ్జ్ డి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని. శుక్రవారం లక్షట్ పేట్ కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జ్ సాయికిరణ్ తో కలిసి మొక్కలు నాటారు.. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ, పి సంతోష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరావు, అడిషనల్ పి పి రవీందర్రావు, ఏజీపీ సంతోష్, డిఆర్ఓలు సాగరిక, సునీత, గోపికృష్ణ, FSO . అల్తాఫ్ హస్సేన్, శ్రీలత, ఎఫ్ బి ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ .శ్వేతా రెడ్డి
MAHABUBABAD:::వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే అత్యున్నతమైన 'మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్'గా ఎన్....
AP పోలీసులు పిల్లలతో కలిసి వృక్షారోపణ
AP పోలీసులు ఈరోజు విశాఖపట్నం పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు....
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట, జూలై 3 : తిరుపతి జిల్లా పర్యటన...
అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్
ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు...
కోడుమూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టిన రోజు వేడుక :
కర్నూలు : కర్నూలు జిల్లా : కోడుమూరు
కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారి...