మదనపల్లి: సర్టిఫికెట్ కోసం దివ్యాంగురాలి కష్టాలు.

0
63

బుధవారం, 12 ఏళ్ల దివ్యాంగురాలి తండ్రి మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి అధికారులపై ఆరోపణలు చేశారు. పెన్షన్ మంజూరు కోసం అవసరమైన దివ్యాంగురాల సర్టిఫికెట్ కోసం అధికారులు తమను ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారని, వైద్యులు కాలయాపన చేస్తున్నారని ఆయన వాపోయారు. బి. కొత్తకోట మండలం బడికాయలపల్లికి చెందిన ఆ బాలికకు సదరు సర్టిఫికెట్ ఇవ్వాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Chandigarh
Global Experts Debate AI Safety at Chandigarh University
The Apex Institute of Technology at Chandigarh University recently concluded its milestone...
By Lokeshwari Panthadi 2026-06-25 11:24:51 0 56
Telangana
335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది....
By Avunoori Mahesh 2026-06-13 16:14:33 0 141
Himachal Pradesh
Southwest Monsoon Officially Arrives in Himachal Pradesh
The southwest monsoon has officially made its arrival in Himachal Pradesh, bringing much-needed...
By Lokeshwari Panthadi 2026-07-01 05:43:52 0 72
Bharat Aawaz
ప్రజాస్వామ్యమా? లంచస్వామ్యమా?
https://youtu.be/NPife2mtw9Q  
By BMA ADMIN 2025-08-20 10:06:54 0 3K
Andhra Pradesh
సచివాలయ ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచిన ఐఏఎస్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ  06-02-2026   *స్వర్గీయ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి...
By Rajini Kumari 2026-02-06 11:36:27 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com