గోదావరిఖని : అప్పుల బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య..!
Posted 2026-06-03 19:04:08
0
88
పెద్దపల్లి : గోదావరిఖని గంగనారు కు చెందిన నాయిని సునీల్ కుమార్ 36 అప్పుల బాధ భరించలేక ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇటీవల సొంతగా లారీ కొన్న సునీల్ కుమార్ అది సరిగా నడవకపోవడంతో అప్పులు అయ్యాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు వన్ టౌన్ ఎస్ఐ మనోహర్ గారు బుధవారం తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మెరుగు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.
ఆదివారం, అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు...
Chakravyuh Broken: Chhattisgarh’s Win Over Extremism
The Chhattisgarh Police have achieved monumental breakthroughs in reclaiming regions long...
Telangana engineers day
తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం...
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు రానున్న జగన్ మోహన్ రెడ్డి.
గుంటూరు :ఈ రోజు 03.02.2026 మంగళవారం ఉదయం, మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్...
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...