రాయచోటి: భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ - ఎస్పీ.
Posted 2026-05-30 11:33:33
0
85
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు, సమాజ రక్షణ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. శనివారం జిల్లా పోలీసు సమావేశ మందిరంలో మే నెలలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలు మాబూ సాహెబ్, వెంకటరమణ, శేఖర్ రావులకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. పోలీసుల సుదీర్ఘ సర్వీసులో వారి భార్యల త్యాగాలు వెలకట్టలేనివని ఎస్పీ అభినందించారు. రిటైర్డ్ అధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, బెనిఫిట్స్ సకాలంలో అందేలా చూస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Arunachal LGBTQ+ Youths Complete IHM Culinary Training
Four youths from AP QueerStation in Arunachal Pradesh have successfully completed an intensive...
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్...
Ignoring FSSAI Rules Can Trigger Serious Legal Action
Failing to comply with FSSAI guidelines can lead to severe legal and financial consequences for...
శుభారం డిగ్రీ కళాశాల. పుంగునూరు.
పుంగనూరు: శుభారాం డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జానవాణీ ఫిర్యాదు...
పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన.
పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన
01-05-2026 Fri 21:57...