రామసముద్రం: కొత్తిమీర మూట జారిపడి మహిళ చెవి తెగిన వైనం.
Posted 2026-05-28 06:50:11
0
74
బుధవారం రామసముద్రం మండలంలో కొత్తిమీర మూటలను లోడ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన మంజుల (40) అనే మహిళ చెవి తెగి తీవ్ర రక్తస్రావమైంది. నారిగానిపల్లి వద్ద కొత్తిమీర కోయడానికి వచ్చిన ఆమె, తోటలో కోసిన కొత్తిమీర మూటలను వాహనంలోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక మూట చెవిపై పడింది. తోటి కూలీలు వెంటనే స్పందించి ఆమెను చికిత్స కోసం చెంబకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Munna Prasad Gupta, IPS: Leading with Courage & Commitment
The Journey Begins
"The true strength of policing lies in protecting every...
టాలీవుడ్ ఇండస్ట్రీ బాటలో... ఫోక్ ఇండస్ట్రీ ?
ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిర్మాత బతకాలి..
ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిజమైన కళాకారులు...
పుంగనూరు:పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|
హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని...
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రేడినెస్ మేళ
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రెడీనెస్ మేళ
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (మండలం ),...