#గెట్టు పంచాయితీ ఒక నిండు ప్రాణం తీసింది

0
160

 సూర్యాపేట జిల్లా సోలిపేట అనే గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. సొంత పాలొళ్ళే గెట్టు పంచాయితీ వల్లా పగ పెంచుకొని.. మార్గం మధ్యలో ఊరి శివారులో మకాం వేసి హతజమార్చిన ఘటన సోలిపేట వాసులకు అదేవిదంగా పక్కా గ్రామాలు కూడా బయోందాలనకు గురి కావడం..పోలీస్ లు రావడం ఊరి మొత్తం హడేల్ గా మారింది.. వయస్సు 54 బాల రాములు అనే వ్యక్తి నీ అతి దారుణంగా నరికి చంపడం సూర్యాపేట జిల్లాలో నీ సోలిపేట గ్రామం ఒక్కసారి గా కంగు తిన్నారు. ఎప్పుడు మా ఊరు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు రక్తం వాసన చూడగానే ఆ గ్రామం మొత్తం ఉక్కిబిక్కిరి అయి ప్రాణం అరచేతిలో పెట్టుకోనీ భయపడుతున్నారు... శనికి ఆవేశం సొంత వాళ్లే కసాయి గా మారి ఒక నిండు ప్రాణం తీశారు పాపం 

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె గవిగుండు శివాలయంలో ఐటీబీపీ సిబ్బంది, హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన.
మదనపల్లె: మదనపల్లె సమీపంలోని గవిగుండు శివాలయం పరిసరాల్లో ఆదివారం ‘క్లీన్ అండ్ గ్రీన్’...
By Pagadala Venkateswar 2026-07-20 11:34:55 0 30
Andhra Pradesh
చీరాల లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కొండయ్య
ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ:---- చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు ప్రతి ఇంట్లో చిరునవ్వును...
By Vadlamudi NagaVenkat 2026-05-01 09:44:45 0 258
Business & Finance
Gold Prices Keep Delhi Bullion Market on Alert
Gold prices continue to remain a key focus for jewellers, investors, and bullion traders in Delhi...
By Navya Sree 2026-06-30 07:20:13 0 89
Uttar Pradesh
UP Expands Metro Rail and Public Transport Network
Uttar Pradesh continues to enhance urban mobility in 2026 by expanding metro rail networks and...
By Fathima Safa 2026-07-04 11:25:56 0 41
Andhra Pradesh
శవ రాజకీయాలు కోసమే జగన్ విశాఖ వస్తున్నారు: VZM MP
శవ రాజకీయాలు కోసమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వస్తున్నారని విజయనగరం MP కలిశెట్టి...
By Boiena Rajesh 2026-06-10 09:51:54 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com