పుంగనూరు: యోగ తో మానసిక ప్రశాంతత: సీఐ

0
32

అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ బసవరాజ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ సుబ్బరాయుడు, యోగా శిక్షకుడు శివశంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి హార్డ్ ఫుల్ మెడిటేషన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ, నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి, ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి సీఐ సాయి ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
బండి సంజయ్ గారూ.. ‎మీ ధర్మం ఏమైంది? ఈ దేశం ఎటు పోతోంది? : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి సూటి ప్రశ్న
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు...
By Ponnala Srinivasrao 2026-05-12 01:24:39 0 72
Media Academy
Media Ethics: Reporting with Responsibility
Media Ethics: Reporting with Responsibility With great power comes great responsibility....
By Media Academy 2025-04-29 08:34:46 0 3K
Telangana
మధ్యతరగతి ప్రజలకు ఊరట ధరలు తగ్గే అవకాశం
*మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్ చేసిన మోడీ గారు.. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్...
By Vadla Egonda 2025-07-05 01:39:30 0 1K
Andhra Pradesh
కర్నూలు జిల్లా లో ఉద్యోగ మేళ !!
కర్నూలు : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న కర్నూలు జిల్లా వెల్దుర్తి పంచాయతీ...
By Hari Krishna 2025-12-14 14:30:50 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com