పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్

0
29

చిత్తూరు జిల్లా అయ్యి కోఆర్డినేటర్ మధు, పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన పుంగనూరులో జరుగుతున్న దివ్యాంగ పిల్లల గుర్తింపు నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని పరిశీలించారు. జూన్ 10వ వరకు జిల్లాలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరుగుతుందని, ఇప్పటివరకు 67 మంది దివ్యాంగ పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటరమణ, అరుణ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అమ్మవారి కోవెల కి విచ్చేసినPV సింధు
బ్యాట్మెంటన్ స్టార్ పీవీ సింధు గారు ఈరోజు శ్రీ అమ్మవారి హారతులు అనంతరం దర్శనమునకు విచ్చేసినారు......
By Rajini Kumari 2025-12-23 07:42:48 0 156
Andhra Pradesh
జి ఆర్ పి పోలీసుల ప్రతిభకు ఏబిసిడి అవార్డు
పోలీస్ కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్...
By Vadlamudi NagaVenkat 2026-03-13 16:15:19 0 746
Telangana
గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలి
చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ...
By Nookapangu Manikanta 2026-05-15 14:26:09 0 68
Telangana
This successfully completd the swearing ceremony...
The new Sarpanchas and Vice Sarpanchas who won the recent grama panchayt elections took oath in...
By Krishna Balina 2025-12-22 13:39:38 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com