పుంగనూరు: భద్రకాళి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ

0
42

పుంగనూరు పట్టణంలో శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ విరుపాక్షి మారెమ్మ భద్రకాళి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, కాటుక, కుంకుమ, వేపాకు, పుష్పాలతో అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకారాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు #కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోస్టల్ ఎస్పీ.
కర్నూలు: డోన్ : కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ జనార్ధన్ రెడ్డి శనివారం రోజు డోన్ ఉప తపాలా...
By Hari Krishna 2025-12-14 04:47:03 0 244
Telangana
డబ్బా కోట్లను తొలగించవద్దు.
చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది....
By Nookapangu Manikanta 2026-05-09 09:39:22 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com