ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు కార్యక్రమాన్ని చేపట్టిన మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు

0
62

కృష్ణా

 

*ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు*

 

 

 పాడి రైతులతో కలిసి సైకిల్ యాత్ర చేసిన చలసాని ఆంజనేయులు

 

హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల గ్రామాలకు సైకిల్‌పై ప్రయాణం సాగిస్తూ పాడి రైతులతో మాట్లాడిన చలసాని ఆంజనేయులు

 

  “పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం” అనే కార్యక్రమంలో పాల్గొని ఇంధన పొదుపు చర్యలు ను రైతులకు వివరించిన చలసాని ఆంజనేయులు

 

*చలసాని ఆంజనేయులు... కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్*

 

 రైతుల సమస్యలు, పాల ఉత్పత్తి అభివృద్ధి, రైతు సంక్షేమం, సహకార రంగ బలోపేతంపై నే మా ఆలోచన

 

సమితి చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందరూ తెలుసుకోవాలి

 

రైతులు అందరూ వారానికి ఒకరోజు ఇంధన పొదుపు చేస్తూ

 

 సైకిల్, ఇతర ఇంధనేతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి

 

 ఇంధన పొదుపు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

 

పర్యావరణ హిత జీవన విధానాలను అలవాటు చేసుకోవడం ద్వారా

 

 భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చు

 

 *పదవ తరగతిలో అత్యధిక ప్రతిభ కనబరచిన పాడి రైతుల పిల్లలకు నగదు ప్రోత్సాహకాలు అందజేసి, సత్కరించిన చలసాని ఆంజనేయులు*

 

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అమలు చేస్తున్న నూతన విద్యా విధానాలు

 

 విద్యా సంస్కరణల ఫలితంగానే గ్రామీణ విద్యార్థులు కూడా

 

 పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించారు

 

  ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతున్నాయి

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం.|
హైదరాబాద్ – పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ...
By Sidhu Maroju 2025-12-23 11:59:58 0 182
Andhra Pradesh
హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ*
* తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:33:51 0 201
Telangana
చెక్ పోస్ట్ లలో అవినీతి.. తెలంగాణలోని అన్ని చెక్ పోస్ట్ లు రద్దు |
హైదరాబాద్ : అవినీతి జరుగుతున్న నేపథ్యంలో.. 22 వ తేది సాయంత్రం 5గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని...
By Sidhu Maroju 2025-10-22 13:27:23 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com