పుంగనూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

0
37

శుక్రవారం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో పెట్రోల్ ధర రూ. 110.34 నుంచి రూ. 113.63కు, డీజిల్ ధర రూ. 98.23 నుంచి రూ. 101.37కు పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచబోమని చెప్పి ఇప్పుడు పెంచడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మల్కాజ్ గిరి లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఆర్‌.కే.నగర్, శ్రీ పంచమి హోటల్ సమీపంలో...
By Sidhu Maroju 2025-11-24 10:37:35 0 154
Andhra Pradesh
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
చింతూరు: స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ పరిష్కారం పొందేందుకు...
By Shyamala Yadagiri 2026-04-22 02:25:28 0 143
Telangana
నిజామాబాద్: కల్యాణలక్ష్మి - షాధీముబారక్ చెక్కల పంపిని
ఈ రోజు నందిపేట్ మండల రెవెన్యు కార్యాలయంలో కళ్యాణలక్ష్మిషాదీముబారక్ పాతకాల లబ్ధికారులకు చెకుల...
By Sadaq Sadaq 2026-04-20 16:28:01 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com