ప్రమాదపు అంచున ప్రయాణం

0
93

శాయంపేట మండలం నుండి ఆత్మకూరు వరకూ వెళ్ళే ప్రధాన రహదారిపై రోడ్డుపై రైతులు మక్కలు పోయడంతో ప్రమాదాలు జరుగుతుండడంతో అటుగా వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రాత్రి సమయంలో ఆ యొక్క రహదారి మీదుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు ఒదిలిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు ను ఆక్రమించి మక్కలు ఆరబోసారని కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Search
Categories
Read More
Telangana
ఖమ్మం జిల్లాలో రేపు సీఎం పర్యటన...
ఖమ్మం జిల్లాలో సీపీఐ పార్టీ శత వసంతాల ముగింపు సభలో పాల్గొననున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...
By Krishna Balina 2026-01-17 09:44:50 0 365
Andhra Pradesh
కర్నూలు జిల్లా లో ఉద్యోగాలు::
కర్నూలు : జిల్లాలోని కేజీబీవీ మోడల్ వెబ్-3, 4, విధి మోడల్ స్కూల్ నందు ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్...
By Hari Krishna 2026-01-03 05:52:16 0 190
Andhra Pradesh
విజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అవుతుందా?
విశాఖపట్నం ఇప్పుడు దేశంలో కొత్త ఆర్థిక కేంద్రంగా మారుతుందా అనే చర్చ వేగంగా జరుగుతోంది. పోర్ట్...
By Babitha Babitha 2026-05-20 13:00:08 0 47
Andhra Pradesh
రాముడు రామాయణం గురించి పిల్లలకు చెప్పండి తిరుపతి సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు
*Tirupathi*   *మన పురాణ పురుషుల గురించి యువతకు, పిల్లలకు చెప్పండి...రాముడు..రామరాజ్యం...
By Rajini Kumari 2025-12-26 10:14:51 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com