ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.

0
54

అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం తెలిపారు. జిల్లాలోని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబొరేటరీలు తప్పనిసరిగా ఆరోగ్య శాఖలో రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పాజిటివ్ కేసులను వెంటనే వైద్య శాఖకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని, అక్కడ నిపుణులైన వైద్యులు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె వన్‌టౌన్ ఎస్సైగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ.
మదనపల్లె ఒకటవ పట్టణ రెండో ఎస్సైగా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అన్సర్ బాష...
By Pagadala Venkateswar 2026-04-08 13:57:01 0 101
Andhra Pradesh
మదనపల్లె విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి.
మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను స్థానిక...
By Pagadala Venkateswar 2026-04-10 05:45:06 0 72
Andhra Pradesh
ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం...
By Gadiyapudi Narendra 2026-02-27 04:21:21 0 156
Telangana
కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000
    TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం...
By Midathapalli Kiran Kumar 2026-05-22 07:52:27 0 34
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com