పుంగనూరు: మామిడి తోటను పరిశీలించిన అన్నమయ్య కలెక్టర్

0
42

అన్నమయ్య జిల్లా రేగల్లు పంచాయతీలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం పర్యటించి, రైతు శ్రీకాంత్ రెడ్డి 15 ఎకరాలలో సాగు చేస్తున్న మామిడి తోటను పరిశీలించారు. మామిడి కాయలకు కట్టిన కవర్లను చూసి దిగుబడి, మార్కెట్ ధరలను ఆరా తీశారు. గుర్రంవారిపల్లి వద్ద ఫీడర్ ఛానల్ పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం,,హెల్మెట్‌పై అవగాహన
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమాన్ని ఈరోజు మసీద్ సెంటర్‌లో జిల్లా...
By Gadiyapudi Narendra 2026-04-27 07:17:48 0 126
Andhra Pradesh
చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:10:15 0 418
Telangana
మరో ఆర్టిసి డ్రైవర్ ఆత్మ అత్యాయత్నం
  *మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం* భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు...
By Gujile Ramu 2026-04-24 05:28:25 1 183
Telangana
అక్రడేషన్ కార్డు జీవో విడుదల
మహబూబాబాద్, డిసెంబర్ 23(భారత్ అవాజ్): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్...
By Bittu Bittu 2025-12-23 04:38:28 0 441
Telangana
"ప్రజల దాహం తీర్చడమే లక్ష్యం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు...
By Sidhu Maroju 2026-04-29 09:28:21 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com