బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం: ఎస్పీ ధీరజ్.

0
95

అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు.
మదనపల్లె పట్టణంలోని టిట్కో ఇండ్ల సమీప చెరువులో గత రెండు రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా...
By Pagadala Venkateswar 2026-06-27 05:36:10 0 40
Telangana
కూకట్‌పల్లి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై శిక్షణ
  కూకట్‌పల్లి, జూన్ 16: కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ...
By Jagadeesh Babu 2026-06-16 12:37:13 0 175
Andhra Pradesh
Chandrababu Naidu: అమరావతిలో మొదటిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు... సీఎం చంద్రబాబు స్పందన.
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరగడంపై సీఎం చంద్రబాబు హర్షం ఈ రిపబ్లిక్ డే ఏపీ ప్రజలకు...
By Pagadala Venkateswar 2026-01-26 11:12:52 0 304
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Agriculture and Farmer Welfare
Madhya Pradesh continues to prioritize agriculture and farmer welfare through initiatives aimed...
By Fathima Safa 2026-07-06 07:57:36 0 42
Andhra Pradesh
రామాపురం: అనుమానాస్పత స్థితిలో వృద్ధుడి మృతి
రాయచోటి కడప ప్రధాన రహదారిపై బండపల్లి పంచాయతీ హెచ్పీ పెట్రోల్ బంకు ఎదురుగా ఓ వ్యక్తి చనిపోయాడు....
By Benguluri Madhubabu 2026-07-13 06:19:10 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com