అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమే ... మంచు మనోజ్

0
70

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై నటుడు మంచు మనోజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.""

‎ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సోషల్ మీడియాలో స్పందించారు.

‎ప్రతి మైనర్ బాలికకు న్యాయం జరగాలని, అందుకోసమే #POCSO చట్టం రూపొందించబడిందని పేర్కొన్నారు.

‎అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.

‎మైనర్లకు సంబంధించిన కేసుల్లో అత్యవసరంగా, పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

‎ఆలస్యం, మౌనం లేదా సెలెక్టివ్ చర్యలు ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.

‎ఇది రాజకీయాలు లేదా వ్యక్తుల గురించి కాదు… నిజం బయటకు రావడం, న్యాయం జరగడమే ముఖ్యమన్నారు.

‎ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు.

‎“Justice must not only be done but also seen to be done” అంటూ చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు.

‎తెలంగాణ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విచ్చేసిన గద్య అనురాధ
*మహిళల సాధికారతకు విద్యే పునాది : గద్దె అనురాధ*            ...
By Rajini Kumari 2026-03-07 12:07:36 0 195
Andhra Pradesh
వ్యాపారులకు ఆర్థిక భరోసా రుణాలు అందజేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ పట్టణంలో PM–SVANidhi 2.0 పథకం ద్వారా వీధి వ్యాపారులకు...
By Hari Krishna 2026-01-23 14:20:10 0 176
Telangana
కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000
    TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం...
By Midathapalli Kiran Kumar 2026-05-22 07:52:27 0 31
Telangana
బీజేపీలో చేరనున్న తెలంగాణ లోని కీలక నేత కుటుంబం.!
ఇటీవల ఢిల్లీ పెద్దలతో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్ల పై ఆ కీలక నేతతో కుదిరిన బేరం.. మల్కాజిగిరి...
By Ponnala Srinivasrao 2026-05-06 05:11:10 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com