అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమే ... మంచు మనోజ్

0
111

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై నటుడు మంచు మనోజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.""

‎ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సోషల్ మీడియాలో స్పందించారు.

‎ప్రతి మైనర్ బాలికకు న్యాయం జరగాలని, అందుకోసమే #POCSO చట్టం రూపొందించబడిందని పేర్కొన్నారు.

‎అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.

‎మైనర్లకు సంబంధించిన కేసుల్లో అత్యవసరంగా, పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

‎ఆలస్యం, మౌనం లేదా సెలెక్టివ్ చర్యలు ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.

‎ఇది రాజకీయాలు లేదా వ్యక్తుల గురించి కాదు… నిజం బయటకు రావడం, న్యాయం జరగడమే ముఖ్యమన్నారు.

‎ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు.

‎“Justice must not only be done but also seen to be done” అంటూ చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు.

‎తెలంగాణ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు..
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు.. 👉 రోడ్డు ప్రమాదాల...
By Chennaiah Kati 2026-06-22 05:21:27 0 52
Andhra Pradesh
అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం – అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు వేలాదిగా తరలిరండి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి*
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ...
By John Baji 2025-12-24 16:09:02 0 250
Business & Finance
Import Services Simplify Global Business Expansion
Import services help businesses source products, raw materials, and equipment from international...
By Navya Sree 2026-07-24 05:22:36 0 19
SURAKSHA
Smart Policing: Jharkhand’s Tech-Driven Security Evolution
Jharkhand Police is undergoing a major digital transformation, shifting from legacy paper-based...
By Lokeshwari Panthadi 2026-07-04 11:26:10 0 173
Telangana
సూరారం పోలీసుల 'క్రైమ్ ఆపరేషన్' - లక్షల నగదు రికవరీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మొబైల్ ని దొంగిలించి...
By Sidhu Maroju 2026-02-03 14:18:38 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com