పుంగనూరుపశువులకు ఉచిత వైద్యం: అన్నమయ్య జిల్లాలో శిబిరం

0
58

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మంగళం గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శమీపతి, జనసేన జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, బూత్ కన్వీనర్ సోము, నాయకులు వీర భద్ర స్వామి, చంద్రప్ప, సుబ్రమణ్యం, పశు సంవర్థక శాఖ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా పశువులకు అవసరమైన వైద్య సేవలు అందించబడ్డాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
గాదే ఇన్నారెడ్డి అరెస్ట్.|
     హైదరాబాద్ :  మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అరెస్ట్...
By Sidhu Maroju 2025-12-21 11:54:18 0 180
Andhra Pradesh
పుంగనూరు: ఆ నిందితులను ఉరి తీయాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్
చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని సోమవారం పట్టపగలే అరాచక శక్తులు...
By Kothuru Murali 2026-04-29 11:13:53 0 61
Telangana
చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్...
By Sidhu Maroju 2025-09-26 09:01:30 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com