ఆపదలో ఆసరా.. ఇంటి పెద్ద చనిపోతే , 20 వేలు

0
71

ఇంటి పెద్ద మరణిస్తే ₹20వేల ఆర్థిక సాయం అందించే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద 2025-26లో TGలో 15,420 మంది లబ్ధిపొందినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన ఈ పథకంపై దృష్టి సారించిందన్నారు. 18-60 ఏళ్ల వయసులో ఉన్న ఇంటి పెద్ద సహజ మరణం లేదా ప్రమాదంలో చనిపోతే ఈ సాయం అందుతుంది. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లు వ్యక్తి మరణించిన 2ఏళ్ల లోపు మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:48:29 0 130
Andhra Pradesh
రైతుల భూ హక్కులకు పటిష్ట రక్షణే లక్ష్యం – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి యనమదలలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
చేజర్ల: రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర...
By Ratna Sekhar 2026-03-10 19:51:51 0 616
Haryana
Hisar Schools Closed in Protest After Principal’s Tragic Murder
On July 17, private schools across Hisar observed a shutdown in response to the shocking murder...
By Bharat Aawaz 2025-07-17 06:32:29 0 1K
Andhra Pradesh
వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రమాదానికి ఆహ్వానం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల...
By Pagadala Venkateswar 2026-04-27 06:04:27 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com