మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉద్యోగిపై దాడి.
Posted 2026-05-08 05:29:48
0
108
మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్పై అదే విభాగానికి చెందిన మరో ఉద్యోగి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు నందిని తెలిపిన వివరాల ప్రకారం, స్కానింగ్ రూములో ప్రజలు చూస్తుండగానే సాయి అనే సహోద్యోగి తనపై దాడి చేశాడని ఆరోపించింది. ఈ ఘటన బుధవారం జరగగా, గురువారం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వర్గాలు, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|
సికింద్రాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే...
Goa Records 82% Above-Normal Rainfall in 24 Hours
Goa witnessed exceptionally heavy monsoon rainfall, recording an average of 57.1 mm in just 24...
మరో ఆర్టిసి డ్రైవర్ ఆత్మ అత్యాయత్నం
*మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం*
భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు...
కూటమి ప్రభుత్వంలో వరుసగా అమ్మవారి గుడిలో అపచారాలు
విజయవాడ
10-01-2026
ప్రచురణార్థం
* *కూటమి ప్రభుత్వంలో దుర్గగుడిలో...
Tourism Infrastructure and Eco-Tourism Growth in 2026
Tourism infrastructure and eco-tourism initiatives gained momentum in 2026, supporting...